Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్

7వ విడత హరితహారం ప్రారంభించిన ఎమ్మెల్యే వనమా

సూపర్ బజార్ సెంటర్ లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే వనమా మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ లోని MG రోడ్ లో ఏడో విడత హరితహారం ను ప్రారంభించి, మొక్కలు నాటిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారాన్ని నిర్వహిస్తున్నారని, తన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని, మొక్కలు నాటడం వల్ల ఆక్సిజన్ వాయువు పెరుగుతుందని, దీని వల్ల రాబోయే తరం కు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, కౌన్సిలర్లు కొల్లాపూరి ధర్మరాజు, బండి నరసింహా, అంబుల వేణు, సత్యభామ, కూరపాటి విజయలక్ష్మి, మోర రూప, గుమ్మడవెల్లి కళ్యాణి, వనచర్ల విమల, కో ఆప్షన్ సభ్యులు యాకుబ్, […]

Continue Reading ...
  • కొత్తగూడెం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం

    మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యార్డులో కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ గా భూక్యా రాంబాబు, వైస్ చైర్మన్ వజ రాజు మరియు డైరెక్టర్ల ల ప్రమాణ స్వీకారానికి హాజరై, అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు దళారీల నుండి కాపాడడానికి కోసమే రైతు మార్కెట్ ను ఏర్పాటు చేసింది అని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని, వనమా ను నమ్ముకున్న వారికి ఎటువంటి అన్యాయం జరగదని, ఎప్పటికైనా పదవులు లభిస్తాయి అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, లక్ష్మీదేవి పల్లి ఎంపిపి […]

    Continue Reading ...
  • ప్రజాధనం వృధా ముందు చూపు లేని అధికారులు

    మాస్ న్యూస్ – లక్ష్మీదేవిపల్లి : లక్ష్మీదేవిపల్లి లో గల ప్రశాంత్ నగర్, సంజయ్ నగర్, లష్మిదేవిపల్లి, పంచాయతిల నిధుల నుంచి ఇలందు నుంచి మురేడు వాగు బ్రిడ్జ్ రోడ్డు వరకు రోడ్డు కీ మధ్యలో నాటిన మొక్కలకు రక్షణ కొరకు కర్రలు కటిచ్చారు వీటి కోసం పంచాయతీ ల నుంచి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసారు. ఇపుడు కట్టిన కర్రలను తీసేస్తున్నారు. ముందు చూపు లేకుండా అలా కట్టడం ఎందుకు తీసేయడం ఎందుకు ఇపుడు ఆ నిదులకు బాద్యులు ఎవరు. అసలే పంచాయతీ లలో అభివృద్ధి జరిగేదే నమ మాత్రం అందులో ఈ వృధా ఖర్చు అని కొంత మంది వార్డ్ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో ప్రశాంత్ నగర్ లోని ఓ వార్డ్ నెంబర్ ఈ బిల్లులు చేసి నెలలు కూడా కాలేదు ఇంతలోనే ఇలా తీసివేయడం దారుణం ఇప్పుడు వీటికి బాధ్యత ఎవరు […]

    Continue Reading ...
  • పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

    మాస్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ అంబేత్కర్ సెంటర్ లో గలా పెట్రోల్ బంక్ నందు AICC ఆదేశాల మేరకు TPCC సభ్యులు ఎడవల్లి కృష్ణ గారి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మొండి వైఖరి మార్చుకోక పోతే రాబోవు రోజుల్లో రాష్ట్ర రోకో లు ధర్నాలు నిర్వహీస్తామని వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు దగ్గించాలని ఎడవల్లి తెలిపారు ఈ కార్యక్రమంలో intuc జెలీల్, పెంకి శ్రీను, లోగాని మురళి, చాంద్ పాషా, పునేమ్ అనుదీప్, దస్తగిరి, కాపా శ్రీనివాస రావు, అంథోటి పాల్, ఏలూరి రాజేష్ కుమార్, రమేష్..శ్రీనివాస్, ప్రవీణ్, భాను, శెట్టి పల్లి వెంకట్, రాము, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

    Continue Reading ...
  • డంపింగ్ యార్డ్ లకు దొంగల బెడద

    మాస్ న్యూస్ – లక్ష్మీదేవిపల్లి : ఉమ్మడి లక్ష్మీదేవిపల్లి (లక్ష్మీదేవిపల్లి, సంజయ్ నగర్, లోతువాగు, ప్రశాంతి నగర్) గ్రామాల కొరకు మొకళ్ళగుంపు శివారు ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు యొక్క పైకప్పు RCC రేకులు నిన్న రాత్రి దొంగిలించ బడ్డాయి. గత నెలలోనే సంజయ్ నగర్, లోత్తువాగు, గ్రామాల డంపింగ్ యార్డు RCC రేకుల పైకప్పు దొంగిలించబడగ పోలీసువారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోగా నిన్న రాత్రి మరల దొంగతనం జరగడం చర్చనీయాంశంగా మారింది.ఊరికి దూరంగా ఉండటం, కాపలదారులు లేకపోవడం, రాత్రివేళల్లో పోలీసువారి రౌండింగ్స్ లేకపోవడం వల్లే ఈ దొంగతనాలు జరిగి ఉండవచ్చు అని అనుకుంటున్నారు.తక్షణమే దొంగలను పట్టుకొని ప్రభుత్వ సొమ్ముని రికవరీ చేయాలని లక్ష్మీదేవిపల్లి మండల పంచాయతీ రాజ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పోలిసువారికి ఫిర్యాదు, చేశారు..

    Continue Reading ...
  • కరోనా బాధితుల బాగోగులు అడిగి తెలుసుకున్న ZPTC

    మాస్ న్యూస్ : బూర్గంపహాడ్ మండలంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు అంజానాపురం గ్రామ పంచాయతీ పరిధిలో పర్యటించి కరోనా బాధితుల బాగోగులు అడిగి తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన బూర్గంపహాడ్ ZPTC కామిరెడ్డి శ్రీలత మండల ప్రత్యేక అధికారి చంద్రప్రకాష్, స్థానిక సర్పంచ్ భూక్య భారతి. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ నాయకులు భూక్య సీతారాములు, స్థానిక వార్డుసభ్యులు, ఆశా వర్కర్స్, మరియు తదితరులు పాల్గొన్నారు.

    Continue Reading ...
  • పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష : ఎమ్మెల్యే వనమా

    మాస్ న్యూస్ : డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, నత్తనడకన నడుస్తున్న నిర్మాణ పనులు పై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు. ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతవరకు నిర్మాణం అయినాయి. ఎందుకు ఆలస్యం అవుతుంది, ఆలస్యమైతే సహించేది లేదు అని తెలిపారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తే ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వనమా. డబల్ బెడ్ రూమ్ ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. వచ్చే రెండు నెలల్లో యుద్ధప్రాతిపదికన నిర్మాణాలు పూర్తి చేసి, పేద ప్రజలకు అందేలా చూడాలని అధికారులను ఎమ్మెల్యే వనమా ఆదేశించారు. మాస్ న్యూస్ రిపోర్టర్ కనకరాజు..

    Continue Reading ...
  • మద్యం మత్తులో యువత…

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతీ పంచాయతీలో విచ్చలవిడిగా బెల్టు షాపులు… మద్యం షాపుల యజమానుల అండదండలుతోనే విచ్చలవిడిగా నడుస్తున్న బెల్ట్ శాపులు…! మద్యం షాపు యాజమాన్యాలకు లాక్ డౌన్ వరంగా మారిందా….. మద్యం షాపుల యజమానుల మధ్యవర్తిత్వం తో పట్టుబడిన సరుకును తిరిగి వాపస్ చేస్తున్నది అధికారులే అని పలు ఆరోపణలు…! ప్రజాప్రతినిధులకు, అధికారులకు “పాడిగేదెలుగా” ఆదాయాన్నిచ్చే విధంగా ఉపయోగపడుతున్న బెల్ట్ షాపులు తీరు…! నియమాలను – నిబంధనలు తుంగలోతోక్కి అధిక ఆదాయమే లక్ష్యoగా ముందుకెళ్తున్న మద్యం – బెల్ట్ షాపుల ఓనర్లు…! విచ్చలవిడిగా గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యానికి బ్రేకులేసేదేవరు…..? సామాన్య – పేద ప్రజలను అధిక ధరలతో ఇబ్బందుల్లోకి నెడుతున్నా పట్టించుకోని ఎక్సైజ్ మరియు సంబంధిత అధకారులు తీరుపై మండల ప్రజల స్పందనేంటి…? అధికారులను సైతం మెప్పించేలా మద్యం మాఫియా రాజ్యమేలుతుందా…..? బెల్టు షాపులు రాత్రి వంటిగంట వరకు కూడా మద్యం అమ్మకాలు వీటిని ఆపేది ఎవరు…..? మాస్ […]

    Continue Reading ...
  • లాక్ డౌన్ పరిస్థితుల పర్యవేక్షణ

    మాస్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో అడిషనల్ SP K.R.K ప్రసాద్ పర్యవేక్షించి లాక్ డౌన్ పరిస్థితులు స్థానిక SI సముద్రాల జితేందర్ ను అడిగి తెలుసుకున్నారు. సలహాలు సూచనలు ఆయనకు ఇచ్చారు.

    Continue Reading ...
  • ఈటెల యువసేన ఉచిత భోజన వసతి

    మాస్ న్యూస్ : ఈరోజు కరోనా వ్యాధితో కొత్తగూడెం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 150 రోగులకు మరియు వారి బంధువులకు ముదిరాజ్ సంఘం ఈటెల యువసేన తరఫున ఉచిత భోజన వసతి కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు సాంబశివరావు, క్రాంతి, రాజు,ప్రశాంత్, చింటూ, బబ్బి మొదలగు వారు పాల్గొన్నారు.

    Continue Reading ...
  • వాగుకు మోక్షమెప్పుడో

    మాస్ న్యూస్ : భద్రది కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలో గల తుమ్మల చెరువు గ్రామ పంచాయతీ లో ఉన్న వాగు పై వంతెన లేక గత ఎన్నో ఏళ్ళు గా గిరిజన గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు వాగు పై వంతెన విషయం పై ప్రజా ప్రతినిధులుకు ప్రభుత్వ అధికారులు కు పలు మార్లు విన్నవించుకున్న ఫలితం లేకపోయింది అని గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు, మొదటి వానకు వాగు ఇంతలా పొంగితే వాన కాలం మొత్తం మా బాధలు వర్ణనాతీతం అని వాపోతున్నారు కావున ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ తీసుకుని వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు గత సంవత్సరం వంతెనకు ప్రతి పదనలు పంపారని వంతెన నిర్మాణం చెప్పటక పోవటం పై కూడా వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వాగు పై వంతెన లేక పోవడంతో కొన్ని గిరిజన గ్రామాల ప్రజలు వర్ష […]

    Continue Reading ...
  • ఆల్కజర్ న్యూ మోడల్ కారును ప్రారంభించిన ఎమ్మెల్యే వనమా

    మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : విద్యా నగర్ కాలనీలో హుండాయ్ షో రూమ్ లో ఆల్కజర్ న్యూ మోడల్ కారును ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, చుంచుపల్లి ఎంపిపి బాదావత్ శాంతి, లక్ష్మీదేవి పల్లి ఎంపిపి భూక్యా సోన, టిఆర్ఎస్ నాయకులు కాసాని శ్రీనివాస్ రెడ్డి, దుంపల ఓం ప్రకాష్ హుండాయ్ GM కృష్ణ,AGM శబరి నాథ్ మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, హుండాయ్ షోరూమ్ మార్కెటింగ్ ప్రతినిధులు, ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

    Continue Reading ...
  • కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం

    ఎమ్మెల్యే వనమా సూచన మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీలను నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేసిన : ఎమ్మెల్యే వనమా మాస్ మాస్ – భద్రాద్రి కొత్తగూడెం : ఈరోజు కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే వనమా సూచనమేరకు కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ గా భూక్యా రాంబాబును, వైస్ చైర్మన్ గా వజ్జా రాజును మరియు కమిటీ సభ్యులును నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్, నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులకు తన చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన రాంబాబుకు, వైస్ చైర్మన్ వజ రాజుకు మరియు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, కెసిఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని, నియోజకవర్గం లోని […]

    Continue Reading ...
  • 45 ఆక్సిజన్ కాంసెంట్రేట్స్ అందించిన ASDS స్వచ్ఛంద సంస్థ

    మాస్ న్యూస్ : కోవిడ్ 19 రెండవ దశ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజన్సీ ప్రాంతంలో అత్యధిక ప్రభావం చూపిస్తున్న ఈ క్లిష్టమైన సమయంలో, కమ్యూనిటీ నందు విస్తృతంగా యున్నది, కమ్యూనిటీలో కోవిడ్ సోకి ఆసుపత్రి నందు చికిత్స చేయవలసియున్నందున మరియు బ్రీతింగ్ సమస్యతో బాధపడుతున్నవారికి ఆసుపత్రుల యందు ఆక్సిజన్ ఇబ్బంది అవుతున్న సమయంలో ASDS స్వచ్ఛంద సంస్థ అధినేత శ్రీ వి గాంధిబాబు దాతల సహహయంతో ఈ రోజు కలెక్టరు వారి కార్యాలయంలో 25 లక్షల రూపాయల విలువ గల 45 ఆక్సిజన్ కాంసెంట్రేట్స్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరు అనుదీప్ దూరిశెట్టి వారికి అందజేయడం జరిగినది. జిల్లా నందు అవశరమైన ప్రభుత్వ ఆసుపత్రిలకి అందించవలెనని, ఈ ఆక్సిజన్ కాంసెంట్రేట్ లు కోవిడ్ వారికే కాకుండా గర్భిణీ లకు కూడా ఉపయోగకరమని, కలెక్టరు జిల్లా వైద్య అధికారి వారికి సూచనలు జారీచేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ […]

    Continue Reading ...
  • ఆర్థిక సహాయం చేసిన ZPTC వసంతక్క

    కరోనతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు 5వేల ఆర్థిక సహాయం, 25 కేజీల బియ్యం మాస్ న్యూస్ – లక్ష్మీదేవిపల్లి : మాడల పరిదిలలోని వివిధ ప్రాంతాలలో కరోనతో మృతి చెందినా కుటుంబాలను పరామర్శించిన ZPTC వసంతక్క బాధిత కుటుంబాల దినస్తితిని చూసి చలించి. తనవంతు సహాయం చేయాలని నిర్ణయిచుకొని మండలంలోని ప్రతి గ్రామంలో కరోనతో మరణించిన కుటుంబానికి 5వేలు నగదు, 25 కేజీల బియ్యం అందచేయడం జరుగుతుంది. బుధవారం చాతకొండ BC కాలనీ, డ్రైవర్ కాలనీ హమాలికాలనీ, ప్రశాంత్ నగర్, లోతువాగు, అశోక్ నగర్ ప్రాంతాలలో పర్యటిచి కరోన బాధిత కుటుoబాలను పరామర్శించి వసంతక్క తనవంతు సహాయమును బాధితులకు అందజేశారు.

    Continue Reading ...
  • తెలంగాణ డయాగ్నస్టిక్స్ 57 రకాల వైద్య పరీక్షలు

    మాస్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ డయాగ్నస్టిక్స్ ఏర్పాటు వల్ల 57 రకాల వైద్య పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు మంగళవారం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేకరించిన రక్త నమూనాలను తెలంగాణ డయాగ్నొస్టిక్ నందు ప్రాసెసింగ్ చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రక్త నమూనాలు తీసుకున్న వ్యక్తుల ఫోన్ నెంబర్లు రిజిస్టర్ చేయడం జరుగుతుందని, నమూనా పరీక్షలు నిర్వహించిన అనంతరం సంబంధిత వైద్య అధికారికి. రక్త నమూనాలు ఇచ్చిన వ్యక్తి సెల్ ఫోన్ కి సందేశం వెళ్తుందని చెప్పారు. రక్త నమూనాల సేకరణ తదుపరి తెలంగాణ డయాగ్నొస్టిక్ నందు బార్ కోడ్ ద్వారా సంబంధిత వ్యక్తుల నిక్షిప్తం చేయబడతాయి అని చెప్పారు. పేషెంట్ యొక్క నమోదు వివరాలను సిబ్బందిని […]

    Continue Reading ...
  • కరోన బారిన పడిన కుటుంబాలకు సహాయం

    మాస్ న్యూస్ : లక్ష్మీదేవిపల్లి ZPTC మేరెడ్డి వసంతక్క తన సొంత ఖర్చులతో బంగారుచెలక సమీపంలోని తోకబంధాల గ్రామంలో కరోన బారిన పడిన 22 కుటుంబాలకు కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. అలాగే మండల పరిధిలోని తోకబంధాల గ్రామంలో కరోన తో చనిపోయిన గొప్ప రామస్వామి, గొప్ప రాజయ్య కుటుంబసభ్యులకు 50 కేజీల బియ్యం, 5 వేల రూపాయల నగదు అందజేశారు. అలాగే బంగారుచేలక సమీపంలోని పాత చింతకుంట గ్రామంలో కరోనతో మరణించిన కొరస శారదా, తొలెం సోమయ్య మరియు రేగళ్ల గ్రామంలోని నోముల గోపి, రేగళ్ల పెద్దతండా లోని భాదవత్ బాలు కుటుంబ సభ్యులకు 5 వేల రూపాయల నగదు, 25 కేజీ ల బియ్యం అందజేసారు. ఈ కార్యక్రమంలో మేరెడ్డి జనార్దన్ రెడ్డి, ప్రశాంతినగర్ MPTC ముక్కెర శిరీష, అశోకనగర్ సర్పంచ్ ఈసం నరేష్ తదితరులు పాల్గొన్నారు.

    Continue Reading ...
  • కారోన మరియు బ్లాక్ ఫంగస్ వ్యాధులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వైద్యం చేయాలి

    మాస్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక బస్టాండ్ సెంటర్ లో గల DCP క్యాంప్ కార్యాలయం లో ఎడవల్లి కృష్ణ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాయల శాంతయ్య అద్వర్యం లో… రాష్ట్ర TPCC ఆదేశానుసారం… కారోన మరియు బ్లాక్ ఫంగస్… వ్యాధులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితం గా వైద్యం చేయాలని కాంగ్రెస్ పార్టీ అద్వర్యం లో సత్య గ్రహ దీక్ష ఉదయం 10గం” నుండి 1గం” వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు అంథొటి పాల్, సిరంగి శ్రీను, ఏలూరి రాజేష్ కుమార్, కాలం నాగ భూషణం, అంజమ్మ, చంద్రకళ, రమేష్, మొద్దు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

    Continue Reading ...
  • లాక్‌డౌన్‌ ఆంక్షలు పకడ్బందీగా అమలు

    మాస్ న్యూస్ : మండుటెండను కూడా లెక్క చేయకుండా లాక్ డౌన్ఆంక్షలను పకడ్బందీగా అమలు చేస్తున్న బూర్గంపాడు SI సముద్రాల జితేంద్ర… ఈసందర్భంగా ప్రధాన కూడలిలో పర్యటించి సిబ్బందికి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. లాక్ డౌన్.. పగడ్బందీగా అమలు చేసేందుకు తన వంతు కృషిని అందిస్తున్నారు…

    Continue Reading ...
  • వలస కూలీలకు బోజనాలు

    మాస్ న్యూస్ : గోవా నుండి జార్ఖండ్ వెళుతున్న వలస కూలీలా బస్సు కొత్తగూడెం లొ నిన్న రాత్రి ఆగిపోయి రిపేర్ అవ్వడంతో అందులోని వలస కూలీలు కొత్తగూడెం విద్యానగర్ రోడ్ పై తిండి లేక చెట్టు క్రింద వున్నా ఆ కూలీలకు చూసి స్వర్గీయ జలగం వెంగళరావు అనుచరుడు బండి నర్సయ్య వారికీ బోజనాలు ఏర్పాటు చేసినారు.

    Continue Reading ...