Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్

PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ ని ఖండించిన TPCC సభ్యులు ఎడవల్లి కృష్ణ

మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : ఈ రోజు పార్లమెంట్ సభ్యులు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. కొకపేట భూములు KCR చాలా తక్కువ ధరలకు అమ్మడం 1000 కోట్ల కుంభకోణం ఎక్కడ బయట పడుతుంది అని ముందస్తుగా రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం చాలా దారుణం అన్నారు ఎడవల్లి.అదేవిధంగా ప్రజా సామ్యం లో ప్రజల కోసం పోరాటం చేస్తున్న పార్లమెంట్ సభ్యుని అధికారం చేతిలో ఉందని పోలీసులను పంపించి నాయకుడిని అరెస్ట్ చేపించావ్ అంటే నీకు కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత బయమో అర్థం అవుతుంది కేసీఆర్ మీరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నిన చివరికి ప్రజల కోసం పోరాడే కాంగ్రెస్ పార్టీ ని నీ యొక్క అరెస్ట్ లతో అపలేవు నీవు చేసే మోసాలు ప్రజలందరూ గమనిస్తున్నారు రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు ఖబర్దారు కేసీఆర్ […]

Continue Reading ...
  • పేదల ఇల్లు తొలగిస్తే సహించ, వారి కోసం ఎంత దూరమైనా వెళ్తా

    32,16 వార్డల లో పేదల ఇల్లు కూల్చివేతల పై ప్రజా ప్రతినిధులు, మున్సిపల్, రైల్వే అధికారులతో అత్యవసర సమావేశమైన : ఎమ్మెల్యే వనమా మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ 32,16 వార్డల లో రెండు రోజుల క్రితం మున్సిపల్ అధికారులు కూల్చివేసిన దుకాణ సముదాయనీ మరియు రైల్వే అధికారులు పేదల ఇల్లు కూల్చివేస్తామని నోటీసులు జారీ చేసిన విషయాన్ని తెలుసుకొని నిన్న సాయంత్రం ఆ ప్రాంతాన్ని సందర్శించి, బాధిత కుటుంబాలతో మాట్లాడి, ఈరోజు మున్సిపల్ ఆఫీస్ లో ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, రైల్వే అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ పేదలకు అన్యాయం జరిగితే సహించబోమని, వారికి న్యాయం చేస్తానని, నేను పేదల పక్షపాతి అని అన్నారు. ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు, […]

    Continue Reading ...
  • పెట్రోల్, డీజిల్ నిత్యావసర సరుకుల ధరలు తక్షణం తగ్గించాలి

    మాస్ న్యూస్ – లక్ష్మీదేవిపల్లి – భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్మిదేవి పల్లి మార్కెట్ యార్డు నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు AICC, TPCC ఆదేశాల మేరకు పెరిగిన పెట్రోల్, డీజిల్ నిత్య అవసర సరుకులు ధరలు తగ్గించాలని ఎడ్ల బండ్లు, సైకిల్ ర్యాలీ చేసిన టీపీసీసీ సభ్యులు. జిల్లా కాంగ్రెస్ మరియు యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్ నిత్యావసర సరుకుల ధరలు తక్షణం తగ్గించాలని ఇతర దేశాల తో పోల్చుకుంటే మన దేశం లో అత్యధికంగా ధరలు పెంచారని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడు పెట్రోల్ లీటర్ 50రూ మాత్రమే ఉండేదని సామాన్య ప్రజలు ధరలు పెరగడం వల్ల అనేక ఈబ్బందులకి గురి అవుతున్నారని రాబోయే రోజుల్లో కేంద్రంలో […]

    Continue Reading ...
  • కలెక్టర్ అనుదీప్ కు జన్మదిన శుభాకాంక్షలు

    మాస్ మాస్ – భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ అనుదీప్ జన్మదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ కు మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ సీతాలక్షి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్.

    Continue Reading ...
  • నూతన PCCకి శుభాకాంక్షలు : కొత్తగూడెం జిల్లా TPPC సభ్యులు

    మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : నూతన పీసీసీ సభ్యులుగా ఎన్నికైన రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ కలిసి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. : – మాస్ న్యూస్ రిపోర్టర్ కనకరాజు

    Continue Reading ...
  • కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలంపై కబ్జాదారుల కన్ను

    గుట్టుచప్పుడు కాకుండా అక్రమ నిర్మాణాలు చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు మాస్ న్యూస్ – పాల్వంచ – భద్రాద్రి కొత్తగూడెం : పాల్వంచలో ప్రభుత్వ స్థలాలను యదేచ్ఛగా అక్రమిస్తూ, నిర్మాణాలు చేపడుతున్న అధికారులు స్పందించకుండా చోద్యం చూస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ పట్టణ అధ్యక్షులు కోళ్ళపూడి ప్రవీణ్ ఆరోపించారు. ఆదివారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి నెహ్రూ నగర్ లోని రాతి చెరువు సమీపంలోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ కొంత మంది కబ్జా దారులు, బడా వ్యాపారులు అధికార పార్టీ అండదండలతో ఈ స్థలంపై కన్నేసి ప్రభుత్వ స్థలంలో,నిర్మాణాలకు పూనుకున్నరని సదరు వ్యక్తుల పై క్రిమినల్ కేసులు పెట్టాలని బిఎస్పీ పట్టణ అధ్యక్షులు ప్రవీణ్ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలను రక్షణ లేకుండా పోతుందని, ప్రభుత్వ స్థలాలను రాత్రికి రాత్రే కబ్జా చేయడం, వెనువెంటనే నిర్మాణాలు చేయడం, ఇంటి […]

    Continue Reading ...
  • భారత ఉప రాష్టృపతికి ఘణ స్వాగతం పలికిన బీజేపి MLC పి.వి.ఎన్ మాధవ్

    మన భారత దేశ ఉప రాష్టృపతి వెంకయ్య నాయుడు దంపతులు 4 రోజుల విశాఖ పర్యటనలో బాగంగా ఈ రోజు ఉదయం 11.45 ని.లకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి భారత నౌకాదళం, వాయు, పోలీసు, రెవిన్యూ ఉన్నతాధికారులు , బీజేపి MLC పి.వి.ఎన్ మాధవ్, నాయకులు మహేష్, గాజువాక నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డా.కరణంరెడ్డి, నరసింగరావు, రాష్ట కార్యవర్గ సభ్యులు పరశురాంరాజు, జిల్లా ప్రదాన కార్యదర్శులు శివాజీ, పొలిమేర.శ్రీను, దామోదర్, తూర్పు, ఉత్తర, పచ్చిమ నియోజకవర్గ కో-ఆరిడినేటర్లు కె.రామ్ కుమార్, కొప్పుశెట్టి శంకరరావు, రామునాయుడు, అనకాపల్లి నాయకులు నాగేశ్వరరావు, గల్లా రాజు, ప్రసాద్, వెల్లి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోర్టు గెస్ట్ హౌస్ కి రోడ్డు మార్గాన వెల్లారు.

    Continue Reading ...
  • ప్ర‌తి ఇంటికి 6 మొక్క‌లు

    ప‌ల్లె ప్ర‌గ‌తి, హరిత‌హారంపై ముగిసిన సీఎం కేసీఆర్ స‌మీక్ష‌ మాస్ న్యూస్ : తెలంగాణ‌లో జులై 1వ తేదీ నుంచి చేప‌ట్టనున్న ప‌ల్లె ప్ర‌గ‌తి, హ‌రిత‌హారంపై సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మీక్షా స‌మావేశం ముగిసింది. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జులై 1 నుంచి పల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాలు ప్రారంభించాల‌న్నారు. నిర్దేశించిన ఏ ప‌నీ పెండింగ్‌లో ఉండేందుకు వీల్లేద‌న్నారు. పంచాయ‌తీరాజ్ శాఖ‌కు ప్ర‌భుత్వం బాగా స‌హ‌క‌రిస్తోంది. ప‌నులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో స‌మీక్ష చేసుకోవాల‌ని ఆదేశించారు. గ్రామాల్లో ప్ర‌తి ఇంటికి 6 మొక్క‌లు ఇచ్చి నాటించాలి. ఎన్న‌డూ లేని విధంగా పంట‌ల‌తో రాష్టం ధాన్యాగారంగా మారింది అని అన్నారు. ఈ క్ర‌మంలో రాష్టానికి అద‌న‌పు రైస్ మిల్లులు అవ‌స‌రం ఉంద‌న్నారు. రైస్ మిల్లుల సంఖ్య‌ను పెంచి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ స‌మీక్షా స‌మావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు, […]

    Continue Reading ...
  • ఐదుగురు మహిళా దొంగల అరెస్ట్

    సీసీ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వివరాలను వెల్లసించిన 3 టౌన్ CI వేణు చందర్ మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న బజార్ నందు గల శ్రీ నిధి జ్యుయులరీ దుకాణంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఐదుగురు మహిళలు 60,000/-ల రూపాయల విలువ గల రెండు జతల చెవి దిద్దులను దొంగిలించినట్లుగా ఫిర్యాదును స్వీకరించిన కొత్తగూడెం 3 టౌన్ పోలీసులు వెంటనే దర్యాప్తును ప్రారంభించారు. అనంతరం అటు బంగారు నగల దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగతనానికి పాల్పడిన ఆ అయిదుగురు మహిళలను గుర్తించి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో దొంగతనానికి పాల్పడిన ఐదుగురు మహిళలు కొత్తగూడెం బస్టాండ్ పరిసరాలలో సంచరిస్తున్నట్లు సమాచారాన్ని అందుకున్న 3 టౌన్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని […]

    Continue Reading ...
  • కొత్తగూడెం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం

    మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యార్డులో కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ గా భూక్యా రాంబాబు, వైస్ చైర్మన్ వజ రాజు మరియు డైరెక్టర్ల ల ప్రమాణ స్వీకారానికి హాజరై, అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు దళారీల నుండి కాపాడడానికి కోసమే రైతు మార్కెట్ ను ఏర్పాటు చేసింది అని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని, వనమా ను నమ్ముకున్న వారికి ఎటువంటి అన్యాయం జరగదని, ఎప్పటికైనా పదవులు లభిస్తాయి అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, లక్ష్మీదేవి పల్లి ఎంపిపి […]

    Continue Reading ...
  • ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు డొనేషన్

    మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : కోవిడ్ మహమ్మరిన పడిన వారిని కాపాడుకునేందుకు అవసరమైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ప్రభుత్వ ఆసుపత్రికి వితరణ చేసిన పలివెల రాంబాబు, సాయిబాబును జిల్లా కలెక్టర్ అనుదీప్ అభినందించారు. బుధవారం కలెక్టరేట్ నందు సుమారు మూడు లక్షల రూపాయల విలువచేసే ఆరు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కలెక్టర్ కు అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఆరోగ్య సేవలు పొందే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వైద్య పరికరాలను ఉపయోగించాలని వైద్యాధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కోవిడ్ బాధితులకు ఎంతో ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో సేవ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం పలివెల రాంబాబు మాట్లాడుతూ తమ తల్లిదండ్రులైన స్వర్గీయ పలివెల లక్ష్మీనారాయణ, సుబ్బాయమ్మ పేర్ల మీద ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేయటం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ DMHO వినోద్, భద్రాచలం ఆసుపత్రి సూపరిండెంట్ […]

    Continue Reading ...
  • ప్రమాదం జరిగిన వ్యక్తినీ ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్న TRS పార్టీ నాయకుడు

    మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం కలెక్టరేట్ రోడ్ లో సింగరేణి కార్మికుడీ పై చెట్టు కొమ్మ విరిగిపడి తలపగిలి ప్రమాదం జరిగింది, అటుగా కారులో వెళ్తున్న రాష్ట్ర TRS పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు తన కారును ఆపి గాయాలతో ఉన్న బాధితుడిని తన కారులో ఎక్కించుకొని సింగరేణి ఆస్పత్రికి తరలించి, బాధితుని ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందించిన రాష్ట్ర TRS పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు.

    Continue Reading ...
  • గ్రామ పంచాయితీ నుండి ప్రతి ఇంటికి ఆరు మొక్కల పంపిణీ

    మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : ప్రభుత్వం చేపట్టిన హరిత హారంలో భాగంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కల పంపిణీ విషయమై గ్రామ పంచాయితీ నుండి పంపిణీ చేయని యెడల ప్రజలు జిల్లా పంచాయితీ అధికారి కార్యాలయములో ఏర్పాటు చేయబడిన 9618621336 కంప్లైంట్ సెల్ కు వాట్సప్ ద్వారా తెలియ చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రజలకు సూచించారు. ఎవరికైనా గ్రామ పంచాయితీ నుండి ఆరు మొక్కలు పంపిణీ కాని యెడల మండలం, గ్రామ పంచాయితీ, ఇంటి నెంబరు వివరాలతో పైన తెలిపిన నెంబరు కు వాట్సప్ ద్వారా తెలియజేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

    Continue Reading ...
  • గ్రామకంఠం భూమిలోనే ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని వినతిపత్రం : BSP జిల్లా అధ్యక్షులు కామేష్

    మాస్ మాస్ – భద్రాద్రి కొత్తగూడెం : పాల్వంచ మండలంలోని సంగం పంచాయతీ పరిధిలో మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గ్రామకంఠం భూమిలోనే నిర్మించాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇక్కడే మంజూరు అయ్యిందని చెప్పి, హద్దులు గీసి, ముగ్గులు కూడా వేశారని అన్నారు. అన్నీ అనుమతులు ఉంటేనే ఆరోగ్య కేంద్రానికి అనుమతులు వస్తాయని, అలాంటిది ఉన్నపలంగా ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కొంతమంది నాయకులు అడ్డుకుంటున్నారని, దీంతో దీన్ని తరలించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆదివారం రాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు సదరు భూమిలో దున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు, ఏ ప్రాంతంలో అయితే రెవెన్యూ అధికారులు గ్రామ కంఠం భూమిగా తేల్చి హద్దులు పాతరో […]

    Continue Reading ...
  • నూతన PCC, వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ లకు శుభాకాంక్షలు : జిల్లా కాంగ్రెస్ నాయకులు

    మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సానిక బస్టాండ్ సెంటర్ లో సీనియర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య ఆధ్వర్యంలో నూతన పీసీసీ అద్యేక్షులుగా నియమితులైన రేవంత్ రెడ్డి మరియు సీనియర్ వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన మాజీ మంత్రి వర్యులు సంబని చంద్ర శేఖర్ గారికి మరియు భద్రాచలం ఎం.ల్.ఏ పొదేం వీరయ్య గారికి హార్దిక శుభాకాంక్షలు తెలిపిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు స్వీట్స్ ఒకరికి ఒకరు తినిపించుకొని ఆనందం వెక్తపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా sc సెల్ చైర్మన్ గిన్నారపు నాగేందర్, జిల్లా నాయకులు అంథొటి పాల్ పల్లపు వెంకటేశ్వర్లు, మల్లి కార్జున్, ఏనుగుల అర్జున్ రావు, షబీర్ హుస్సేన్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఏలూరి రాజేష్ కుమార్, పసుపులేటి వీరబాబు, సిరంగి శ్రీను, అని నాయక్, శ్రీకాంత్, సురేష్, మొద్దు శ్రీను, సంతాన్ బాబు, గడ్డి గుట్ట […]

    Continue Reading ...
  • పెండింగ్ కేసుల సమీక్ష

    పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి అధికారులందరూ బాధ్యతగా కృషి చేయాలి దర్యాప్తులో ఉన్న కేసులలో సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా నేరస్థులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలి జిల్లా SP కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో ఏర్పాటుచేసిన నేర సమీక్షా సమావేశంలో SP సునీల్ దత్ IPS మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి పోలీసు అధికారులందరూ న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను క్లుప్తంగా పరిశీలన చేశారు. జిల్లాలో అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే […]

    Continue Reading ...
  • 150 మంది దివ్యాంగులకు ట్రై మోటార్ సైకిళ్ళు పంపిణీ : ఎమ్మెల్యే వనమా

    మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం జూనియర్ కాలేజీ నందు CSR పవర్ ఫైనాన్స్ స్కీమ్ మరియు ఆలేన్కో వారి ఆర్థిక సాయంతో సుమారు 150 మంది దివ్యాంగులకు ట్రై మోటార్సైకిళ్లను తన చేతుల మీదుగా పంపిణీ చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ అంగవైకల్యం పెద్ద సమస్య కాదని, దివ్యాంగులు గుండె నిబ్బరం, మనోధైర్యంతో ఏదైనా సాధించగలరని, దివ్యాంగులు మానసికంగా మహా మేధావులని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ పథకాలు అమలు చేస్తున్నారని, దివ్యాంగుల ను ఆదుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, పాల్వంచ zptc బరపటి వాసుదేవరావు, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, పాల్వంచ ఎంపీపీ మడకం […]

    Continue Reading ...
  • మణుగూరు ఏరియా సభ్యుడు, దళ సభ్యురాలు లొంగుబాటు

    మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మణుగూరు ఏరియా సభ్యుడు మరియు దళ సభ్యురాలు లొంగుబాటు ఈరోజు మణుగూరు ఎల్ వో ఎస్ ఏరియా కమిటీ సభ్యుడు మడిమీ ఈడుమా సురేందర్ 23yers మరియు దళ సభ్యురాలు మడకం బుద్ధి సోనీ 23yers భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోయారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హరి భూషణ్ టిక్ టెం ఇంచార్జి శోభ రాయి గంగు ప్రకాష్ భారత్ అక్కలు కరోనా వైరస్ సోకి మరణించాడు అంతో మావోయిస్టు పార్టీలో నాయకులు మరియు సభ్యులకు భయము ఏర్పడ్డది మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యులు మరియు ఇతర సీనియర్ నాయకులు కిందిస్థాయి నాయకులు మరియు సభ్యుల పై సానుభూతి లేకపోవడం. వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటాన్ని మావోయిస్టు పార్టీ సభ్యులు గమనించారు. మావోయిస్టు పార్టీ […]

    Continue Reading ...
  • డ్రై డే నిర్వహించి పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ అనుదీప్

    మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : ప్రతి ఒక్కరు డ్రై డే నిర్వహించి పరిసరాలను పరిశుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రజలకు సూచించారు. ఇంటిలో మురుగు నీటి నిల్వలు, కూలర్లు లోని నీరు, కుండీలలో నిల్వ ఉన్న నీరును తొలగించాలని, నీటి నిల్వలు వల్ల దోమలు వ్యాప్తి జరిగి అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని అందువల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పారు. పల్లె, పట్టణప్రగతిలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని పంచాయతి, మున్సిపల్ అధికారులకు సూచించారు. మురుగు కాలువల్లో నీటి నిల్వలు వల్ల దోమలు వ్యాప్తి జరిగే అవకాశం ఉందని నీటి నిల్వలు లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. మురుగు నీరు నిల్వ ఉండే పల్లపు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఉండకుండా నాణ్యమైన గ్రావెల్ తో నింపాలని, మురిగు నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో […]

    Continue Reading ...
  • ఆల్కజర్ న్యూ మోడల్ కారును ప్రారంభించిన ఎమ్మెల్యే వనమా

    మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : విద్యా నగర్ కాలనీలో హుండాయ్ షో రూమ్ లో ఆల్కజర్ న్యూ మోడల్ కారును ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, చుంచుపల్లి ఎంపిపి బాదావత్ శాంతి, లక్ష్మీదేవి పల్లి ఎంపిపి భూక్యా సోన, టిఆర్ఎస్ నాయకులు కాసాని శ్రీనివాస్ రెడ్డి, దుంపల ఓం ప్రకాష్ హుండాయ్ GM కృష్ణ,AGM శబరి నాథ్ మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, హుండాయ్ షోరూమ్ మార్కెటింగ్ ప్రతినిధులు, ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

    Continue Reading ...
  • లొంగిపోయి మెరుగైన వైద్యం పొందండి

    మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : మావోయిస్ట్ పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ హరిభూషన్ గత కొంత కాలంగా కరోనా వైరస్ సోకి బాధపడుతూ 21.06.2021 నాడు ఉదయం సమయంలో గుండె నొప్పితో మరణించినట్లు మాకు విశ్వసనీయ సమాచారం ఉన్నది. మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలతో సహా క్రింది స్థాయి సభ్యులు మరియు మిలీషియా కూడా కరోనా వైరస్ బారిన పడినట్లు గతంలోనే మేము వెల్లడించడం జరిగింది. మావోయిస్ట్ పార్టీ నేతలు కూకటి వెంకన్న,శారద, సోను, వినోద్, నందు, ఇడుమ, దేవె, మూల దేవేందర్ రెడ్డి, దామోదర్ మరియు భద్రులు కూడా కరోనా వైరస్ సోకి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని మాకు విశ్వసనీయ సమాచారం ఉన్నది. కానీ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ నేతలు నంబాల కేశవరావు @ బసవరాజు, మల్లోజుల వేణుగోపాల్ రావు @ అభయ్ లు మావోయిస్ట్ పార్టీలో ఎవరూ కూడా కరోనా బారిన పడలేదని ప్రకటనలు […]

    Continue Reading ...