Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్

కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ ను పరామర్శించిన ఎమ్మెల్యే వనమా

మాస్ న్యూస్ : సుజాతనగర్ మండలం నాయల గూడెం గ్రామంలో నీ కొత్తగూడెం కోపరేటివ్ సొసైటీ చైర్మన్ శ్రీ మండే వీర హనుమంత రావు గారు కొద్దికాలం క్రితం కరోనా వచ్చి కోలుకున్నారు, ఈ విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వెళ్లి హనుమంతరావుని పరామర్శించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకొన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.ఎమ్మెల్యే వనమా వెంట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీ బత్తుల వీరయ్య, ఎంపిపి లు భూక్యా విజయలక్ష్మి, బాదావత్ శాంతి, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ భూక్యా రాంబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీ బొడ హరి టిఆర్ఎస్ నాయకులు బత్తుల రమేష్, గాజుల సీతారామయ్య, తులసి రెడ్డి, తాళ్లూరి పాపారావు, తాళ్లూరి ధర్మారావు, శోభన్, వార్డు నెంబర్ నరసింహారావు, సంకుబపన అనుదీప్, శ్రీకాంత్, మండే శీను, లక్ష్మయ్య మరియు […]

Continue Reading ...
  • 47 మందిపై కేసులు 47,000 జరిమానా

    మాస్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో మాస్కూలు ధరించకుండా బయటకు వచ్చిన 47 మందిపై కేసులు నమోదు చేసి 47,000 జరిమానా విధించినట్లు SP సునీల్ దత్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి బయట తిరుగుతున్న 127 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. తెరిచి ఉంచిన 2 దుకాణాలను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను లాక్ డౌన్ పూర్తయిన తర్వాత స్వాధీనం చేస్తామని తెలిపారు.

    Continue Reading ...
  • అర్హులైన వారికి మాత్రమే కోవాక్సిన్ 2వ డోస్

    మాస్ న్యూస్ : సోమవారం (17.05.2021) రోజు భద్రాద్రి జిల్లాలో కోవాక్సిన్ వాక్సినేషన్ సెషన్ నిర్వహించబడుతుంది.  కోవాక్సిన్ 2వ డోస్ కోసం అర్హులైన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. మొదటి డోస్ ఎవరికి కోవాక్సిన్ ఇవ్వబడదు కోవాక్సిన్ 2వ డోస్ కోసం అర్హులైన వారు మొదటి డోస్ సర్టిఫికెట్ లేదా ఫోన్ మెసేజ్ తో మరియు  ఆధార్ కార్డ్ తో మీకు దగ్గరలోని ఏదయినా ప్రభుత్వ వాక్సిన్ కేంద్రానికి వెళ్లి ఈ టీకా తీసుకోవచ్చు. తేదీ: 18.05.2021 నుండి యధావిధిగా కోవిషీల్డ్ టీకా అన్ని ప్రభుత్వ వాక్సిన్ కేంద్రాలలో  అర్హులైన 2వ డోస్ వారికి ఇవ్వబడును. కోవిడ్ వాక్సిన్ పై కొన్ని ముఖ్య సూచనలు: కోవిడ్ వ్యాధి పోసిటివ్ వచ్చిన వారు, వ్యాధినుండి పూర్తిగా కోలుకున్న తర్వాత కనీసం 2 నెలల  వ్యవధి తర్వాత కోవిడ్ టీకా తీసుకోవచ్చు. ఒకవేళ మొదటి డోస్ తీసుకున్న తర్వాత కోవిడ్ వ్యాధి నిర్దారణ అయితే వారు […]

    Continue Reading ...
  • చివరి చూపుకు కూడా చూసుకోలేని దిన స్థితిలో ఆ కుటుంబం

    మాస్ న్యూస్ : కరోనా మహమ్మారి కి ఓ నిండుచుళాలు బలియైన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం టైపిస్టగా విధులు నిర్వహిస్తున్న జయసుధ 8 నెలలు నిండిన గర్భిణీ. ఆమె గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి. జయసుధ ఇవ్వలో రేపో పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఇంటికి తిరిగి వస్తుందని ఎదురు చూసిన అత్తమామలకు మరియు భర్తకు కరోనా మహమ్మారి కాటుకు బలైపోయి చివరి చూపుకు కూడా చూసుకోలేని దిన స్థితిలో ఉంది ఇప్పుడు ఆ కుటుంబం…..

    Continue Reading ...