కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ ను పరామర్శించిన ఎమ్మెల్యే వనమా
— June 12, 2021మాస్ న్యూస్ : సుజాతనగర్ మండలం నాయల గూడెం గ్రామంలో నీ కొత్తగూడెం కోపరేటివ్ సొసైటీ చైర్మన్ శ్రీ మండే వీర హనుమంత రావు గారు కొద్దికాలం క్రితం కరోనా వచ్చి కోలుకున్నారు, ఈ విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వెళ్లి హనుమంతరావుని పరామర్శించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకొన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.ఎమ్మెల్యే వనమా వెంట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీ బత్తుల వీరయ్య, ఎంపిపి లు భూక్యా విజయలక్ష్మి, బాదావత్ శాంతి, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ భూక్యా రాంబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీ బొడ హరి టిఆర్ఎస్ నాయకులు బత్తుల రమేష్, గాజుల సీతారామయ్య, తులసి రెడ్డి, తాళ్లూరి పాపారావు, తాళ్లూరి ధర్మారావు, శోభన్, వార్డు నెంబర్ నరసింహారావు, సంకుబపన అనుదీప్, శ్రీకాంత్, మండే శీను, లక్ష్మయ్య మరియు […]
Continue Reading ...