పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
— June 11, 2021మాస్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ అంబేత్కర్ సెంటర్ లో గలా పెట్రోల్ బంక్ నందు AICC ఆదేశాల మేరకు TPCC సభ్యులు ఎడవల్లి కృష్ణ గారి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మొండి వైఖరి మార్చుకోక పోతే రాబోవు రోజుల్లో రాష్ట్ర రోకో లు ధర్నాలు నిర్వహీస్తామని వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు దగ్గించాలని ఎడవల్లి తెలిపారు ఈ కార్యక్రమంలో intuc జెలీల్, పెంకి శ్రీను, లోగాని మురళి, చాంద్ పాషా, పునేమ్ అనుదీప్, దస్తగిరి, కాపా శ్రీనివాస రావు, అంథోటి పాల్, ఏలూరి రాజేష్ కుమార్, రమేష్..శ్రీనివాస్, ప్రవీణ్, భాను, శెట్టి పల్లి వెంకట్, రాము, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Continue Reading ...