Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

మాస్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ అంబేత్కర్ సెంటర్ లో గలా పెట్రోల్ బంక్ నందు AICC ఆదేశాల మేరకు TPCC సభ్యులు ఎడవల్లి కృష్ణ గారి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మొండి వైఖరి మార్చుకోక పోతే రాబోవు రోజుల్లో రాష్ట్ర రోకో లు ధర్నాలు నిర్వహీస్తామని వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు దగ్గించాలని ఎడవల్లి తెలిపారు ఈ కార్యక్రమంలో intuc జెలీల్, పెంకి శ్రీను, లోగాని మురళి, చాంద్ పాషా, పునేమ్ అనుదీప్, దస్తగిరి, కాపా శ్రీనివాస రావు, అంథోటి పాల్, ఏలూరి రాజేష్ కుమార్, రమేష్..శ్రీనివాస్, ప్రవీణ్, భాను, శెట్టి పల్లి వెంకట్, రాము, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading ...
  • డంపింగ్ యార్డ్ లకు దొంగల బెడద

    మాస్ న్యూస్ – లక్ష్మీదేవిపల్లి : ఉమ్మడి లక్ష్మీదేవిపల్లి (లక్ష్మీదేవిపల్లి, సంజయ్ నగర్, లోతువాగు, ప్రశాంతి నగర్) గ్రామాల కొరకు మొకళ్ళగుంపు శివారు ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు యొక్క పైకప్పు RCC రేకులు నిన్న రాత్రి దొంగిలించ బడ్డాయి. గత నెలలోనే సంజయ్ నగర్, లోత్తువాగు, గ్రామాల డంపింగ్ యార్డు RCC రేకుల పైకప్పు దొంగిలించబడగ పోలీసువారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోగా నిన్న రాత్రి మరల దొంగతనం జరగడం చర్చనీయాంశంగా మారింది.ఊరికి దూరంగా ఉండటం, కాపలదారులు లేకపోవడం, రాత్రివేళల్లో పోలీసువారి రౌండింగ్స్ లేకపోవడం వల్లే ఈ దొంగతనాలు జరిగి ఉండవచ్చు అని అనుకుంటున్నారు.తక్షణమే దొంగలను పట్టుకొని ప్రభుత్వ సొమ్ముని రికవరీ చేయాలని లక్ష్మీదేవిపల్లి మండల పంచాయతీ రాజ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పోలిసువారికి ఫిర్యాదు, చేశారు..

    Continue Reading ...
  • బతుకమ్మ ఘాట్ కి ఏడు లక్షలు మంజూరు : ఎమ్మెల్యే వనమా

    మాస్ న్యూస్ : దసరా పండుగ సందర్భంగా సుజాతనగర్ మహిళలు మరియు ఆడపడుచులు బతుకమ్మ ఆడుకోవటానికి ఇబ్బందిగా ఉన్నదని సుజాతనగర్ మహిళలు మరియు ఆడపడుచులు ఎమ్మెల్యే వనమా గారి తెలుపగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వెంటనే సింగరేణి అధికారులతో మాట్లాడి సుజాతనగర్ శివాలయం దగ్గర మహిళలు ఆడపడుచులు బతుకమ్మ ఆడుకోవడానికి వెంటనే బతుకమ్మ ఘాట్ నిర్మాణానికి ఏడు లక్షలు నిధులను మంజూరు చేయడం జరిగింది. బతుకమ్మ ఘాట్ కోసం ఏడు లక్షలు మంజూరు చేసినందుకు సుజాతనగర్ మహిళలు, ఆడపడుచులు మరియు ప్రజలు ఎమ్మెల్యే వనమా గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

    Continue Reading ...
  • ఎమ్మెల్యే వనమా కృషి అమోఘం : జడ్పీ వైస్ చైర్మన్

    మాస్ న్యూస్ – లక్షిమిదేవిపల్లి : కొత్తగూడెం కి మెడికల్ కాలేజ్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే వనమా చిత్రపటానికి పాలాభిషేకం చేసిన – జెడ్పీ వైస్ చైర్మన్, MPP, MPTC డైరెక్టర్ లు కొత్తగూడెం కు వైద్య కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కి మెడికల్ కాలేజీ రావడానికి అహర్నిశలు కృషిచేసిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీ కంచర్ల చంద్రశేఖర్ రావు, చుంచుపల్లి MPP శ్రీమతి బాదావత్ శాంతి మరియు MPTC శ్రీమతి అచ్చ నాగమణి .ఈ సందర్భంగా జడ్పీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ కొత్తగూడెం అభివృద్ధి చేయాలంటే ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తోనే సాధ్యమని, ప్రజలకు చేసిన ప్రతి వాగ్దానాన్ని ఎమ్మెల్యే వనమా గారు నిలబెట్టుకుంటారు అని, కొత్తగూడెం కు మెడికల్ కాలేజీ తీసుకురావడంలో ఎమ్మెల్యే వనమా కృషి అమోఘమని, […]

    Continue Reading ...
  • అర్హులైన వారికి మాత్రమే కోవాక్సిన్ 2వ డోస్

    మాస్ న్యూస్ : సోమవారం (17.05.2021) రోజు భద్రాద్రి జిల్లాలో కోవాక్సిన్ వాక్సినేషన్ సెషన్ నిర్వహించబడుతుంది.  కోవాక్సిన్ 2వ డోస్ కోసం అర్హులైన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. మొదటి డోస్ ఎవరికి కోవాక్సిన్ ఇవ్వబడదు కోవాక్సిన్ 2వ డోస్ కోసం అర్హులైన వారు మొదటి డోస్ సర్టిఫికెట్ లేదా ఫోన్ మెసేజ్ తో మరియు  ఆధార్ కార్డ్ తో మీకు దగ్గరలోని ఏదయినా ప్రభుత్వ వాక్సిన్ కేంద్రానికి వెళ్లి ఈ టీకా తీసుకోవచ్చు. తేదీ: 18.05.2021 నుండి యధావిధిగా కోవిషీల్డ్ టీకా అన్ని ప్రభుత్వ వాక్సిన్ కేంద్రాలలో  అర్హులైన 2వ డోస్ వారికి ఇవ్వబడును. కోవిడ్ వాక్సిన్ పై కొన్ని ముఖ్య సూచనలు: కోవిడ్ వ్యాధి పోసిటివ్ వచ్చిన వారు, వ్యాధినుండి పూర్తిగా కోలుకున్న తర్వాత కనీసం 2 నెలల  వ్యవధి తర్వాత కోవిడ్ టీకా తీసుకోవచ్చు. ఒకవేళ మొదటి డోస్ తీసుకున్న తర్వాత కోవిడ్ వ్యాధి నిర్దారణ అయితే వారు […]

    Continue Reading ...
  • దుకాణాలపై పటిష్ఠ పర్యవేక్షణ : కలెక్టర్ Dr. MV Reddy

    మాస్ న్యూస్ : లాక్ డౌన్ అమల్లో ఉన్నందున నిత్యావసర వస్తువులు నియంత్రణ పాటింపుకు దుకాణాలపై పటిష్ఠ పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ డా యంవి రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం క్యాంప్ కార్యాలయం నుండి వైద్య సేవలు, ఆక్సీజన్ వినియోగం, నిల్వలు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వ్యాధి గ్రస్తులు తదితర అంశాలపై వైద్య, జిల్లా, మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కోవిడ్ కేంద్రాల నోడల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ నేపథ్యంలో వ్యాపారులు నిత్యావసర వస్తువుల విక్రయాలను MRP ధరలకు విక్రయాలు నిర్వహించాలని, అధిక ధరలకు విక్రయించే దుకాణాలను సీజ్ చేయాలని గ్రామ, మండల, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కూరగాయలు, పాలు, గుడ్లు తదితర నిత్యావసర వస్తవులు సరఫరా చేయు వాహనాలను అడ్డుకోవద్దని ఆయన చెప్పారు. జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో నిఘాను కఠిన తరం చేయాలని రవాణా, […]

    Continue Reading ...
  • అధికారులతో సమీక్ష సమావేశం : ఎమ్మెల్యే వనమా

    కొత్తగూడెం నియోజకవర్గం లోనీ కరోనా ప్రభావం పరిస్థితులపై మరియు లాక్ డౌన్ విషయంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వనమా మాస్ న్యూస్ : కొత్తగూడెం నియోజకవర్గం లోని కరోనా ప్రభవం పరిస్థితులపై మరియు లాక్ డౌన్  విషయంపై వైద్య విధాన శాఖ అధికారులు, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, వైద్యాధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఈ సమీక్ష సమావేశంలోని  ముఖ్యాంశాలు. శానిటేషన్ పనులు బాగా చేయాలి. ఇంటింటి సర్వే కార్యక్రమం సరిగా అమలు అయ్యేలా చూడాలి. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ఎలా చర్యలు తీసుకోవాలని. కోవిడ్ పేషెంట్లకు సరైన వైద్యం అందించాలని. ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని. రెమిడీస్ సీవర్ ఇంజక్షన్ అందుబాటులో  ఉండేలా చూసుకోవాలని. హోమ్ స్లోషన్ లో ఉన్నవారికి కోవిడీ కిట్లు అందజేయాలని. పట్టణాల్లో, గ్రామాల్లో హైడ్రోక్లోరైడ్ […]

    Continue Reading ...
  • ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం… స్వతహాగా మంటలు ఆర్పిన SI

    మాస్ న్యూస్: : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు గ్రామపంచాయతీ లో గల సంజీవరెడ్డి పాలెంలో ఉన్నటువంటి లేజర్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బూర్గంపాడు SI సముద్రాల జితేంద్ర హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని స్వతహాగానే మంటలు ఆర్పుతున్నరు SI కష్టపడుతున్న తీరును చూసి స్థానిక యువకులు సహాయ సహకారాలు అందించారు SI సముద్రాల జితేంద్ర గారిని స్థానిక ప్రజలు అధికారులు ప్రశంసిస్తున్నారు.

    Continue Reading ...
  • ఎమ్మెల్యే వనమాకు ఘన సత్కారం

    మాస్ న్యూస్ : కొత్తగూడెం కు మెడికల్ కాలేజీని తీసుకురావడం కోసం కృషి చేసిన పేదల పెన్నిధి, ఆపద్బాంధవుడు, కిన్నెరసాని జల దాత, నిత్యం ప్రజాసేవకే అంకితమయ్యే మనస్తత్వం ఉన్న మహా నాయకుడు ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు కి పూలమాలవేసి, శాలువాతో ఘనంగా సత్కరించిన కొత్తగూడెం చాంబర్స్ ఆఫ్ కామర్స్ కమిటీ అధ్యక్షులు మరియు సభ్యులు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ శ్రీ కంచర్ల చంద్రశేఖర్ రావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీ కోదూమురి శ్రీనివాసరావు, సెక్రటరీ పల్లపోతు సాయిబాబు, వైస్ ప్రెసిడెంట్ తాటిపల్లి శంకర్ బాబు, సభ్యులు పల్లపోతు శ్రీనివాస్ (వాసు), గౌర వెంకటేశం (GV), కొల్ల నరసింహారావు, కిరోసిన్ బంక్ రామారావు తదితరులు పాల్గొన్నారు.

    Continue Reading ...
  • KCR చిత్రపటానికి పాలాభిషేకం

    మాస్ న్యూస్ – లక్షిమిదేవిపల్లి : కొత్తగూడెం కు మెడికల్ కాలేజ్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, మరియు గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ వనమా రాఘవేంద్ర రావు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ శ్రీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీ కోరం కనకయ్య, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ శ్రీ కంచర్ల చంద్రశేఖర్ రావు, MPP భూక్యా సోన తదితరులు పాల్గొన్నారు.

    Continue Reading ...
  • అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య అధికారులు

    మాస్ న్యూస్ – లక్ష్మీదేవిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐసోలేషన్ వివరాలు. కొత్తగూడెం ఆసుపత్రి:మొత్తం బెడ్స్- 260, ఖాళీ పడకలు-140. భద్రాచలం ఆస్పత్రి:మొత్తం బెడ్స్-125, ఖాళీ పడకలు-47. మణుగూరు ఐసోలేషన్ కేంద్రం:మొత్తం బెడ్స్-100, ఖాళీ పడకలు-81. ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి:మొత్తం బెడ్స్-50, ఖాళీ పడకలు-38. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జిల్లా వైద్య అధికారులు సూచించారు.

    Continue Reading ...
  • ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ : TRS పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు

    మాస్ న్యూస్ : కొత్తగూడెం మున్సిపాలిటీలోని 33 వ వార్డులో ముస్లిం సోదరులు మరియు సోదరీమణులకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు.ఈ సందర్భంగా వనమా రాఘవ మాట్లాడుతూ అల్లా దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలని, కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ పండుగ జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు రావి రాంబాబు, sk. అన్వర్ పాషా, వెంకటేశ్వర్లు, హైమత్, సదానందం, రాజేష్, పండు, అబ్దుల్ రహీం, రావి సాయి మరియు ముస్లిం సోదరీ సోదరీమణులు పాల్గొన్నారు.

    Continue Reading ...