Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్

రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ

మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : బిజెపి కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ, మహాధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు గారికి వినతి పత్రం అందజేసిన రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేందర్. వనమా రాఘవ వెంట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కోత్వల శ్రీనివాసరావు, ఎంపిపి బాదావత్ శాంతి, భూక్యా విజయలక్ష్మి, భూక్యా సోన, మడవి సరస్వతి, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు,జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, కంపల్లి కనకేష్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, నాయకులు కాసుల వెంకట్, టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు అనుదీప్, పట్టణ, […]

Continue Reading ...
  • ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసుశాఖ ప్రత్యేక శ్రద్ధ

    జిల్లా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లోని కోయ, గుత్తికోయ ప్రజలకు వాటర్ ఫిల్టర్లు, టీవీలు మరియు దోమ తెరలను పంపిణీ చేసిన పోలీసు అధికారులు. మాస్ న్యూస్ – కొత్తగూడెం జిల్లా : చర్ల మండలంలోని పులిగుండాల, కొండవాయి వలస ఆదివాసీ గుత్తి కోయ గ్రామాల్లో ఈ రోజు జిల్లా SP సునీల్ దత్ IPS ఆదేశాలతో చర్ల పోలీసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతీ కుటుంబానికి వాటర్ ఫిల్టర్, దోమ తెరలు, గ్రామానికో టీవీ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న OSD వి.తిరుపతి భద్రాచలం ASP డాక్టర్ వినీత్.జి, చర్ల ఇన్స్పెక్టర్ బి.అశోక్, CI రాజగోపాల్ మరియు SI రాజువర్మ ల చేతులు మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో OSD తిరుపతి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా SP సునిల్ దత్ IPS గారి ఆదేశాల మేరకు చర్ల పోలీసు స్టేషన్ పరిధిలోని […]

    Continue Reading ...
  • RTC డ్రైవర్లు, కండక్టర్లు కు వాక్సినేషన్

    మాస్ న్యూస్ : ఆదివారం ఉదయం కొత్తగూడెం రామచంద్ర బాయ్స్ హై స్కూల్ లో సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి, దగ్గరుండి డ్రైవర్, కండక్టర్ కు టీకా వేయించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఈ రోజు నుండి కొత్తగూడెం నియోజకవర్గంలోని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు మరియు ఇతర సిబ్బంది ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని, వీరందరూ ఆరోగ్యంగా ఉంటేనే ప్రజ రవాణా వ్యవస్థ బాగ ఉంటుందని, సీఎం కేసీఆర్ నిర్ణయాల వల్ల ఈ రోజు ఆర్టీసీ కోలుకుంటోందని, ఈ సందర్భంగా టీకా తెలుసుకోవడానికి వచ్చిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల ల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారుఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ దామోదర్, RTC DM శ్రీ వెంకటేశ్వర్ల బాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, ఎమ్మార్వో రామకృష్ణ, టిఆర్ఎస్ […]

    Continue Reading ...
  • లాక్‌డౌన్‌ ఆంక్షలు పకడ్బందీగా అమలు

    మాస్ న్యూస్ : మండుటెండను కూడా లెక్క చేయకుండా లాక్ డౌన్ఆంక్షలను పకడ్బందీగా అమలు చేస్తున్న బూర్గంపాడు SI సముద్రాల జితేంద్ర… ఈసందర్భంగా ప్రధాన కూడలిలో పర్యటించి సిబ్బందికి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. లాక్ డౌన్.. పగడ్బందీగా అమలు చేసేందుకు తన వంతు కృషిని అందిస్తున్నారు…

    Continue Reading ...