వాగుకు మోక్షమెప్పుడో
— June 3, 2021మాస్ న్యూస్ : భద్రది కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలో గల తుమ్మల చెరువు గ్రామ పంచాయతీ లో ఉన్న వాగు పై వంతెన లేక గత ఎన్నో ఏళ్ళు గా గిరిజన గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు వాగు పై వంతెన విషయం పై ప్రజా ప్రతినిధులుకు ప్రభుత్వ అధికారులు కు పలు మార్లు విన్నవించుకున్న ఫలితం లేకపోయింది అని గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు, మొదటి వానకు వాగు ఇంతలా పొంగితే వాన కాలం మొత్తం మా బాధలు వర్ణనాతీతం అని వాపోతున్నారు కావున ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ తీసుకుని వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు గత సంవత్సరం వంతెనకు ప్రతి పదనలు పంపారని వంతెన నిర్మాణం చెప్పటక పోవటం పై కూడా వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వాగు పై వంతెన లేక పోవడంతో కొన్ని గిరిజన గ్రామాల ప్రజలు వర్ష […]
Continue Reading ...