Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్

ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసుశాఖ ప్రత్యేక శ్రద్ధ

జిల్లా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లోని కోయ, గుత్తికోయ ప్రజలకు వాటర్ ఫిల్టర్లు, టీవీలు మరియు దోమ తెరలను పంపిణీ చేసిన పోలీసు అధికారులు. మాస్ న్యూస్ – కొత్తగూడెం జిల్లా : చర్ల మండలంలోని పులిగుండాల, కొండవాయి వలస ఆదివాసీ గుత్తి కోయ గ్రామాల్లో ఈ రోజు జిల్లా SP సునీల్ దత్ IPS ఆదేశాలతో చర్ల పోలీసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతీ కుటుంబానికి వాటర్ ఫిల్టర్, దోమ తెరలు, గ్రామానికో టీవీ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న OSD వి.తిరుపతి భద్రాచలం ASP డాక్టర్ వినీత్.జి, చర్ల ఇన్స్పెక్టర్ బి.అశోక్, CI రాజగోపాల్ మరియు SI రాజువర్మ ల చేతులు మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో OSD తిరుపతి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా SP సునిల్ దత్ IPS గారి ఆదేశాల మేరకు చర్ల పోలీసు స్టేషన్ పరిధిలోని […]

Continue Reading ...
  • అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ : ఎమ్మెల్యే వనమా

    మాస్ న్యూస్ : సుజాతనగర్ అభివృద్ధిలో భాగంగా సుజాతనగర్ సెంటర్ నుండి రాఘవాపురం పోయే రోడ్డు వరకు నడుస్తున్న సి సి రోడ్డు పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి, నాణ్యతను పరిశీలించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ సుజాతనగర్ ను సుందరంగా తీర్చి దిద్దటం తన లక్ష్యమని, సి సి రోడ్డు నిర్మాణం వల్ల ప్రజలకు ఎంతగానో ఉపయోగం ఉంటుందని, సుజాతనగర్ అభివృద్ధి కోసం ఎన్ని నిధులు అయినా తీసుకువస్తానని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో కొత్తగూడెం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్వన్ నియోజకవర్గంగా ఉంచటమే తన లక్ష్యమని అన్నారు. ఎమ్మెల్యే వనమా వెంట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, ఎంపిపి లు భూక్యా విజయలక్ష్మి, బాదావత్ శాంతి, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, డైరెక్టర్ బోడా హరి, టిఆర్ఎస్ మండల […]

    Continue Reading ...
  • పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి

    మాస్ మాస్ : AICC ఆదేశాల మేరకు ఈరోజు దామరచర్ల  మండలంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేయడం జరిగింది. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్ర  ప్రభుత్వా  వెంటనే తగ్గించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సినియర్ నాయకుడు   గాజుల  శ్రీనివాస్, సర్పంచ్ బంటు, కిరణ్ నాగునాయక్ తదితరులు పాల్గొన్నారు. 

    Continue Reading ...
  • వాగుకు మోక్షమెప్పుడో

    మాస్ న్యూస్ : భద్రది కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలో గల తుమ్మల చెరువు గ్రామ పంచాయతీ లో ఉన్న వాగు పై వంతెన లేక గత ఎన్నో ఏళ్ళు గా గిరిజన గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు వాగు పై వంతెన విషయం పై ప్రజా ప్రతినిధులుకు ప్రభుత్వ అధికారులు కు పలు మార్లు విన్నవించుకున్న ఫలితం లేకపోయింది అని గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు, మొదటి వానకు వాగు ఇంతలా పొంగితే వాన కాలం మొత్తం మా బాధలు వర్ణనాతీతం అని వాపోతున్నారు కావున ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ తీసుకుని వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు గత సంవత్సరం వంతెనకు ప్రతి పదనలు పంపారని వంతెన నిర్మాణం చెప్పటక పోవటం పై కూడా వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వాగు పై వంతెన లేక పోవడంతో కొన్ని గిరిజన గ్రామాల ప్రజలు వర్ష […]

    Continue Reading ...
  • ఘనంగా సన్మానించిన ఉద్యమకారులు

    రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకుడు వనమా రాఘవేంద్ర రావుని ఘనంగా సన్మానించిన ఉద్యమకారులు మాస్ న్యూస్ : కొత్తగూడెం మున్సిపల్ ప్రజాప్రతినిధులు, చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి మండలలా ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అమరణ నిరాహార దీక్ష చేసి, జైలుకు వెళ్లిన, రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకుడు వనమా రాఘవేంద్ర రావుని పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సన్మానించిన ఉద్యమకారుడు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, చుంచుపల్లి MPP బాదావత్ శాంతి, లక్ష్మీదేవిపల్లి MPP భూక్యాసోనా,సుజాతనగర్ MPP భూక్యా విజయలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, కాసుల వెంకట్, దిశా కమిటీ సభ్యులు పరంజ్యోతి రావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, ఉమర్, మైనార్టీ నాయకులు అన్వర్ పాషా, […]

    Continue Reading ...
  • హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు

    మాస్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ M.V.REDDY ఎంతో సమర్థవంతంగా తన విధులు నిర్వహిస్తూ నేడు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో కొత్తగూడెం మండల పరిధిలోని జర్నలిస్టుల తరుపున హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాము… మాస్ న్యూస్ రిపోర్టర్ లక్ష్మీదేవిపల్లి కనకరాజు…

    Continue Reading ...
  • రాహుల్ గాంధీ కేర్ కార్యక్రమంలో మాస్కులు శానిటైజర్ పంపిణీ : యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుర్రం జగన్మోహన్ రెడ్డి

    మాస్ న్యూస్ : రాహుల్ గాంధీ కేర్ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు మల్ రెడ్డి  రంగా రెడ్డి ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని ఇబ్రహీంపట్నం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుర్రం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని పలు ప్రాంతాలలో వలస కూలీల కు హమాలీలకు మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేయడం జరిగింది. అదే విధంగా సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

    Continue Reading ...
  • కృష్ణపట్నం ఆనందయ్య కరోనా వైరస్ మందు తయారీ విధానం

    మాస్ న్యూస్ : కృష్ణపట్నం ఆనందయ్య కరోనా వైరస్ కి ఇచ్చే మందు తయారీ విధానాన్ని పూర్తిగా, ప్రతి ఇంట్లో ప్రతి ఊరిలో అందరూ తయారు చేసుకోవచ్చని తెలిపారు.ఆయుష్ డిపార్ట్మెంట్ వారు కూడా ఔషధం లో ఎలాంటి దుష్ప్రభావాలు లేవు అని తెలిపారు.ఈ ఔషధం తయారీ విధానాన్ని ఆయుష్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన మోతాదులో తయారు చేసుకోవచ్చుకాబట్టి ఈ ఔషధం ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊరిలోఅన్నిచోట్ల దొరికే వనమూలికలు ఇవి మూలికా దినుసులు ప్రతి ఆయుర్వేదం షాప్ లోను లభిస్తాయిఆనందయ్య గారు ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చిన ఔషధాలు మోతాదులో ఔషధాన్ని తయారు చేయవచ్చుఈ ఔషధంలో వాడిన వన మూలికలు పేర్లు వాటి మోతాదు….తెల్ల జిల్లేడు పూలు     200 గ్రా.మారేడు  ఇగురు        200 గ్రా.నేరేడు ఇగురు            200 గ్రా.వేప ఇగురు                200 గ్రా.డావరడంగి ఆకులు    200 గ్రా.నల్ల జీలకర్ర                  30 గ్రా.పట్టా దాల్చిన చెక్క       30 గ్రా.పసుపు                         30 గ్రా.తోక మిరియాలు           […]

    Continue Reading ...
  • బతుకమ్మ ఘాట్ కి ఏడు లక్షలు మంజూరు : ఎమ్మెల్యే వనమా

    మాస్ న్యూస్ : దసరా పండుగ సందర్భంగా సుజాతనగర్ మహిళలు మరియు ఆడపడుచులు బతుకమ్మ ఆడుకోవటానికి ఇబ్బందిగా ఉన్నదని సుజాతనగర్ మహిళలు మరియు ఆడపడుచులు ఎమ్మెల్యే వనమా గారి తెలుపగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వెంటనే సింగరేణి అధికారులతో మాట్లాడి సుజాతనగర్ శివాలయం దగ్గర మహిళలు ఆడపడుచులు బతుకమ్మ ఆడుకోవడానికి వెంటనే బతుకమ్మ ఘాట్ నిర్మాణానికి ఏడు లక్షలు నిధులను మంజూరు చేయడం జరిగింది. బతుకమ్మ ఘాట్ కోసం ఏడు లక్షలు మంజూరు చేసినందుకు సుజాతనగర్ మహిళలు, ఆడపడుచులు మరియు ప్రజలు ఎమ్మెల్యే వనమా గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

    Continue Reading ...
  • ప్రెస్‌ స్టిక్కర్‌ పెట్టుకుని దర్జాగా తిరుగుతున్న చికెన్‌ వ్యాపారి

    మాస్ న్యూస్ : నగరంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘించేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు కొందరు, ఆంక్షల సడలింపుల్లో ఉన్న Press స్టికర్ ను తమకు అనుకూలంగా వాడుకుంటున్న ఉల్లంఘనులు చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు. కారుకు  Press స్టిక్కర్‌ పెట్టుకుని లాక్‌డౌన్‌ సమయంలో దర్జాగా తిరుగుతున్న చికెన్‌ వ్యాపారిపై చీటింగ్‌ కేసు నమోదు చేసి కారును సీజ్‌ చేసిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ కు తరలించారు, CI నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకకు చెందిన బొమ్మగాని ఉపేందర్‌ చికెన్‌ వ్యాపారి. లాక్‌డౌన్‌ సమయంలో పోలీసు తనిఖీలు ముమ్మరం కావడంతో తన సొంతకారు (TS 09 EF 4174)కు ప్రెస్‌ స్టిక్కరు పెట్టుకుని దర్జాగా తిరుగుతున్నాడు., చిలకలగూడ పోలీసులు సీతాఫల్‌మండి చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఉపేందర్‌ తన కారులో అటుగా వచ్చాడు. పోలీసులు కారును ఆపగా రిపోర్టర్‌ను అంటూ దబాయించాడు. ఏ పత్రికలో పనిచేస్తున్నావో ఐడెంటిటీ కార్డు చూపించమని […]

    Continue Reading ...
  • అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు

    మాస్ న్యూస్ : లాక్‌డౌన్ నిబంధనలను పాటించని వాహనదారులపై హైదరాబాద్‌ నగర పోలీసులు భారీగా కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 5,680, సైబరాబాద్‌ కమిషనరేట్‌లో 2వేలకుపైగా కేసులను నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలను జప్తు చేస్తామని, కఠిన చర్యలు తప్పవని సీపీలు అంజనీకుమార్‌, సజ్జనార్‌ హెచ్చరించారు.

    Continue Reading ...
  • కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ ను పరామర్శించిన ఎమ్మెల్యే వనమా

    మాస్ న్యూస్ : సుజాతనగర్ మండలం నాయల గూడెం గ్రామంలో నీ కొత్తగూడెం కోపరేటివ్ సొసైటీ చైర్మన్ శ్రీ మండే వీర హనుమంత రావు గారు కొద్దికాలం క్రితం కరోనా వచ్చి కోలుకున్నారు, ఈ విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వెళ్లి హనుమంతరావుని పరామర్శించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకొన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.ఎమ్మెల్యే వనమా వెంట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీ బత్తుల వీరయ్య, ఎంపిపి లు భూక్యా విజయలక్ష్మి, బాదావత్ శాంతి, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ భూక్యా రాంబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీ బొడ హరి టిఆర్ఎస్ నాయకులు బత్తుల రమేష్, గాజుల సీతారామయ్య, తులసి రెడ్డి, తాళ్లూరి పాపారావు, తాళ్లూరి ధర్మారావు, శోభన్, వార్డు నెంబర్ నరసింహారావు, సంకుబపన అనుదీప్, శ్రీకాంత్, మండే శీను, లక్ష్మయ్య మరియు […]

    Continue Reading ...
  • గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆర్థిక సహాయం

    సీనియర్ జర్నలిస్టు పైడి లక్ష్మణరావు కుటుంబానికి గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆర్థిక సహాయం మాస్ న్యూస్ : బుధవారం గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ (G.J.A) ఆధ్వర్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి 70 వేల రూపాయలు ఒక నెల సరిపడా నిత్యావసర సరుకులను గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, 73 వ వార్డు కార్పొరేటర్ సుజాత , వైఎస్ఆర్సిపి 64 వార్డ్ ఇంచార్జ్ ధర్మాల శీను చేతుల మీదగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో జర్నలిస్టులు కరోనా బారిన పడి అకాల మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే ఆ కుటుంబాలకు ఈ కరోనా కష్టకాలంలో తోటి జర్నలిస్టుల కష్టాల్లో ఆదుకునేందుకు గాజువాక జర్నలిస్టు అసోసియేషన్ ముందుకు వచ్చి అందర్నీ ఆదుకోవడం అభినందనీయమని అన్నారు. గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకు చేసే మంచి కార్యక్రమాలకు నన్ను […]

    Continue Reading ...
  • మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం

    మాస్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవి పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం యందు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి భూక్య సోనా జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ ZPTC మేరెడ్డి వసంత గారు, గౌరవ MPTC లు కొల్లు పద్మ, గుర్రం బాబురావు, ముక్కెర శిరీష,MPDO రామారావు, సూపర్డెంట్ అంకుబాబు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునీలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రిపోర్టర్ – కనకరాజు

    Continue Reading ...
  • ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం… స్వతహాగా మంటలు ఆర్పిన SI

    మాస్ న్యూస్: : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు గ్రామపంచాయతీ లో గల సంజీవరెడ్డి పాలెంలో ఉన్నటువంటి లేజర్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బూర్గంపాడు SI సముద్రాల జితేంద్ర హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని స్వతహాగానే మంటలు ఆర్పుతున్నరు SI కష్టపడుతున్న తీరును చూసి స్థానిక యువకులు సహాయ సహకారాలు అందించారు SI సముద్రాల జితేంద్ర గారిని స్థానిక ప్రజలు అధికారులు ప్రశంసిస్తున్నారు.

    Continue Reading ...
  • RTC డ్రైవర్లు, కండక్టర్లు కు వాక్సినేషన్

    మాస్ న్యూస్ : ఆదివారం ఉదయం కొత్తగూడెం రామచంద్ర బాయ్స్ హై స్కూల్ లో సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి, దగ్గరుండి డ్రైవర్, కండక్టర్ కు టీకా వేయించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఈ రోజు నుండి కొత్తగూడెం నియోజకవర్గంలోని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు మరియు ఇతర సిబ్బంది ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని, వీరందరూ ఆరోగ్యంగా ఉంటేనే ప్రజ రవాణా వ్యవస్థ బాగ ఉంటుందని, సీఎం కేసీఆర్ నిర్ణయాల వల్ల ఈ రోజు ఆర్టీసీ కోలుకుంటోందని, ఈ సందర్భంగా టీకా తెలుసుకోవడానికి వచ్చిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల ల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారుఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ దామోదర్, RTC DM శ్రీ వెంకటేశ్వర్ల బాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, ఎమ్మార్వో రామకృష్ణ, టిఆర్ఎస్ […]

    Continue Reading ...
  • ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వనమా

    మాస్ న్యూస్ : కొత్తగూడెం రామచంద్ర బాయ్స్ హై స్కూల్ లో ఫ్రంట్ లైన్ వారియర్స్ వాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించి, పాత్రికేయ మిత్రుడికి దగ్గర ఉండి టీకా వేయించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం శుక్రవారం నుండి పత్రిక విలేకరులకు టీకాను ప్రారంభించడం అయిందని, నియోజకవర్గంలోని ప్రతి ఒక్క పత్రిక విలేఖరి ఈ అవకాశనీ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు, కోవిద్ నిబంధనలు పాటిస్తూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ టీకా వేయించుకోవాలని అన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అనుదీప్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్ర రావు. జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, DM & HOJL శిరీష, కౌన్సిలర్ రుక్మిధర్ బండారి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, MRO రామకృష్ణ మరియు […]

    Continue Reading ...
  • DCMS వైస్ చైర్మన్ తల్లికి ఘన నివాళులు : ఎమ్మెల్యే వనమా

    మాస్ న్యూస్ : పాత పాల్వంచ లోని DCMS వైస్ చైర్మన్ కోత్వాల శ్రీనివాసరావు తల్లి కోత్వాల నారాయణమ్మ గత వారం కిందట మృతి చెందినారు.ఈరోజు పాత పాల్వంచలోని DCMS వైస్ చైర్మన్ కోత్వాల శ్రీనివాసరావు గారి స్వగృహానికి వెళ్లి నారాయణమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు.

    Continue Reading ...
  • 47 మందిపై కేసులు 47,000 జరిమానా

    మాస్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో మాస్కూలు ధరించకుండా బయటకు వచ్చిన 47 మందిపై కేసులు నమోదు చేసి 47,000 జరిమానా విధించినట్లు SP సునీల్ దత్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి బయట తిరుగుతున్న 127 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. తెరిచి ఉంచిన 2 దుకాణాలను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను లాక్ డౌన్ పూర్తయిన తర్వాత స్వాధీనం చేస్తామని తెలిపారు.

    Continue Reading ...
  • ఆన్ లైనులో పెట్రోల్ బంకు ను ప్రారంభించిన DGP మహేందర్ రెడ్డి

    మాస్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం లోని పోలీస్ స్టేషన్ వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యం లో నిర్మించిన పెట్రోల్ బంక్ ను ఆన్ లైన్ లో తెలంగాణ రాష్ట్ర DGP మహేందర్ రెడ్డి IAS ఈరోజు ప్రారంభించారు.

    Continue Reading ...
  • లాక్ డౌన్ గీత దాటితే చాలు..‌ కేసులు

    కరోనా నిబంధనలు పాటించని వారికి కేసులతో పోలీసులు వణుకు పుట్టిస్తున్నారు. మాస్ న్యూస్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా మరింత కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లో పలు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ఆయన పర్యవేక్షించారు. ఉదయం 10 తర్వాత రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్‌: డీజీపీ తెలంగాణలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఉదయం 6 నుంచి 10 లోగా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవాలని ఆయన సూచించారు. ఉదయం 10 తర్వాత రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్‌ చేస్తామని తెలిపారు. తెలంగాణ సరిహద్దుల వద్ద లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా కట్టడి చేయడానికి ప్రజలందరూ సహకరించాలని మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. విస్తృత తనిఖీలు. మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు […]

    Continue Reading ...